ఒడిశా నుంచి రైళ్లలో గంజాయిని తరలిస్తున్న వ్యక్తి అరెస్టు

51చూసినవారు
సికింద్రాబాద్ జీఆర్సీ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా చౌడంగాపూర్ ప్రాంతం వాసి బెంజమిన్ గమాంగో(31) వ్యవసాయ కార్మికుడు. విశాఖ ఎక్స్ ప్రెస్ రైళ్లో జనరల్ కోచ్లో ఎక్కి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు చేరుకున్నాడు. అక్కడ పోలీసులు తనిఖీలు నిర్వహించగా బ్యాగులో గంజాయిని గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి 4. 50 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండుకు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్