మిస్ వరల్డ్ పోటీలు ఎవరి కోసం అంటూ మహిళలు నిరసన

63చూసినవారు
హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించవద్దని ప్రగతి శిల మహిళ సంఘాలు ఆందోళనకు దిగాయి. కాసేపట్లో ఈవెంట్ జరగనున్న బాలయోగి స్టేడియం వద్దకు మహిళలు చేరుకుని అందాల భామల పోటీలు ఎవరి కోసం అంటూ మహిళలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. ఇతర మహిళలను కించపరిచేలా నిర్వహించనున్న ఈ ఈవెంట్ ను ఆపివేయాలని డిమాండ్ చేస్తూ గేట్ లోపలికి చొచ్చుకెళ్ళే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్