శేరిలింగంపల్లి: మాజీ ఎంపీ మంద జగన్నాథం మృతి

53చూసినవారు
శేరిలింగంపల్లి: మాజీ ఎంపీ మంద జగన్నాథం మృతి
నాగర్ కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్ మాజీ ఎంపీ మంద జగన్నాథం తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఇటీవలే ఆయన ఆరోగ్యం సీరియస్ గా ఉండటంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు. నాగర్ కర్నూల్ ఎంపీగా 4 సార్లు పని చేశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1996లో ఆయన తొలిసారిగా టీడీపీ తరపున నాగర్‌కర్నూల్‌ ఎంపీగా విజయం సాధించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్