ప్రభుత్వ శిఖం భూమిలో నిర్మాణం: మాజీ ఎమ్మెల్యే

68చూసినవారు
ప్రభుత్వ శిఖం భూమిలో నిర్మాణం: మాజీ ఎమ్మెల్యే
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం బూర్గుల రెవెన్యూ శివారులోని కాశిరెడ్డిగూడ పరిధిలోని ప్రభుత్వ శిఖం భూమిలో కొందరు అక్రమార్కులు చేపట్టారు. సర్వే నెం. 804లోని 8 ఎవరాల 06 గుంటల శిఖం భూమి దర్భాగా అన్యాక్రాంతానికి గురవుతుందని స్థానిక మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక నేతలతో కలిసి అక్రమ నిర్మాణాలను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్