మహిళా అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే

62చూసినవారు
మహిళా అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే
మహిళా అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, మహిళలకు ఆర్థిక పురోగతి సాధించే విధంగా తన వంతు సహకారం అందిస్తానని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. చిలుకూరు మహిళా ప్రాంగణం వారి ఆధ్వర్యంలో షాద్ నగర్ మహిళలకు గత మూడు నెలలుగా టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సులలో ఆలియా సుల్తానా బేగం ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించి వారికి శనివారం సర్టిఫికెట్ల ప్రధానోత్సవం చేశారు.

సంబంధిత పోస్ట్