ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత

75చూసినవారు
ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మహిళ ఎమ్మేల్యే సబితా ఇంద్రారెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గురువారం ఆర్టీసీ క్రాస్ రోడ్ లో బీఆర్ఎస్ నాయకులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ధర్నా చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక పోలిస్ స్టేషన్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్