రంగారెడ్డి: రైతు కూలీ బిడ్డకు ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్

74చూసినవారు
రంగారెడ్డి: రైతు కూలీ బిడ్డకు ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం గూడూరు గ్రామంలో రైతు కుటుంబానికి చెందిన స్వరూప -నరసింహ దంపతుల కుమారుడు కొర్వి బాలకృష్ణకు ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ అవార్డు పొందారు. ఉస్మానియా యూనివర్సిటీ ఇంగ్లీష్ విభాగంలో "ఎన్హెన్సింగ్ సాఫ్ట్ స్కిల్స్ త్రూ లిటరేచర్ అమాంగ్ స్టూడెంట్స్ ఆఫ్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఇన్ తెలంగాణ" అనే అంశంపై ప్రో. కొండా నాగేశ్వర్ రావు పర్యవేక్షణలో డాక్టరేట్ లభించింది.

సంబంధిత పోస్ట్