ఉప్పల్: మాజీ ఎమ్మెల్యేకు మంత్రి రాజనర్సింహ నివాళి

70చూసినవారు
ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారు రాజిరెడ్డి మరణం పట్ల మంత్రి దామోదర రాజనర్సింహ సంతాపాన్ని వ్యక్తం చేశారు. రాజిరెడ్డి నిబద్ధత గల ప్రజానాయకుడిగా ప్రజల మనుషుల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉంటారని కొనియాడారు. ఉప్పల్ నియోజకవర్గానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. రాజిరెడ్డి కుటుంబ సభ్యులకు మంత్రి దామోదర రాజనర్సింహ తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్