వక్ఫ్ బిల్లుపై అభిప్రాయ సేకరణలో పాల్గొన్న చేవెళ్ల ఎంపీ

51చూసినవారు
వక్ఫ్ సవరణల బిల్లుపై అభిప్రాయ సేకరణ కోసం తెలంగాణలో కొనసాగుతున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ టూర్ లో భాగంగా HYDలో శనివారం తాజ్ కృష్ణలో jpc ఛైర్పర్సన్ జగదాంబికా పాల్ ఆధ్వర్యంలో జాయింట్ పార్లమెంటరీ కమిటి సమావేశం నిర్వహించారు. తెలంగాణలో తమ తమ పార్లమెంట్ పరిధిలోని వక్ఫ్ భూములపై చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తో పాటు ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావ్, ఈటెల రాజేందేర్ మద్దతు తెలిపారు.

సంబంధిత పోస్ట్