పార్లమెంటులో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పిస్తుంది,

75చూసినవారు
అత్తాపూర్ లో జస్టిస్ కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా సాధికారత కార్యక్రమంలో ఫర్జన హక్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మహిళలు స్వతంత్రంగా తమ కాళ్ళ మీద తాము
జీవించాలని ఉద్యోగం వ్యాపారంతో పాటు తమకు అందిపుచ్చుకున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోని రాణించాలని మహిళలు తనకకా, బెనకకా నిర్దేశించుకున్న లక్ష్యాల వైపు పయనించాలని, దీనికి స్థిరపడిన మహిళలు తోటి మహిళలకు సాయి సహకారాలు పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్