సైదాబాద్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

61చూసినవారు
బైక్పై నుంచి పడి ఓ యువకుడు మృతి చెందాడు. సైదాబాద్ పోలీసులు తెలిపిన మేరకు. పూసలబస్తీకి చెందిన ఇంద్రాన్ (22) బుధవారం తెల్లవారుజామున బస్తీలో తన బైక్పై వెళ్తుండగా మూడుగుళ్ల చౌరస్తా సమీపంలో అదుపుతప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి, ఆ తర్వాత మలక్పేట యశోద ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్