ముంబైలో జానీ మాస్టర్ నాపై అత్యాచారం చేశారు: బాధితురాలు

83చూసినవారు
ముంబైలో జానీ మాస్టర్ నాపై అత్యాచారం చేశారు: బాధితురాలు
లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై నమోదు చేసిన FIRలో బాధితురాలు సంచలన విషయాలు వెల్లడించారు. '2017లో ఢీ షోలో జానీ మాస్టర్ పరిచయమైంది. 2019లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా నియమించుకున్నారు. ఓ షో కోసం ముంబై వెళ్లినప్పుడు నాపై అత్యాచారం చేశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించారు. మతం మార్చుకొని అతడిని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశారు' అని తెలిపారు.

సంబంధిత పోస్ట్