కాల్పుల విరమణకు భారత్-పాక్ అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యల చేశారు. రాత్రి పగలు కృషి చేసి భారత్- పాక్ యుద్దాన్ని ఆపానని అన్నారు. ‘అమెరికాలో రిపబ్లికన్స్, డెమోక్రాట్స్, ఇరు దేశాల నేతలను కలిశాను. యుద్ధం అపేలా ప్రయత్నం చేశాను’ అని చెబుతూ ట్విట్టర్ ఎక్స్లో ఓ వీడియోను విడుదల చేశారు.