భారత సైన్యానికి ICC చైర్మన్ జై షా సంఘీభావం

59చూసినవారు
భారత సైన్యానికి ICC చైర్మన్ జై షా సంఘీభావం
ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత సైన్యం ఆపరేషన్‌ సిందూర్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా పాకిస్థాన్‌ విచక్షణా రహితంగా భారత పౌరులే లక్ష్యంగా దాడులకు తెగబడుతోంది. వీటిని భారతసైన్యం సమర్థంగా తిప్పికొడుతోంది. 
ఈ నేపథ్యంలో ఐసీసీ ఛైర్మన్‌ జై షా భారత సైనికులకు సంఘీభావం తెలిపారు. వారి కృషి, ధైర్యసాహసాలను తన ఇన్‌స్టా స్టోరీలో ప్రస్తావించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్