రెండు రోజుల్లో బెయిల్ రాకుంటే.. ఆత్మహత్య చేసుకుంటా: పోసాని

73చూసినవారు
రెండు రోజుల్లో బెయిల్ రాకుంటే.. ఆత్మహత్య చేసుకుంటా: పోసాని
AP: గుంటూరు కోర్టులో నటుడు పోసాని కృష్ణ మురళి తరపున వాదనలు ముగిశాయి. బుధవారం జడ్జి సమక్షంలో పోసాని కృష్ణ మురళి కన్నీరు పెట్టుకున్నారు. రెండు రోజుల్లో బెయిల్ రాకపోతే తనకు ఆత్మహత్యే శరణ్యమని పోసాని పేర్కొన్నారు. కోర్టులో జడ్జి ముందు పోసాని మాట్లాడుతూ.. "తప్పు చేస్తే నరికేయండి. కానీ, ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. రెండు ఆపరేషన్లు అయ్యాయి. స్టంట్‌లు వేశారు." అని వాపోయారు.

సంబంధిత పోస్ట్