నేటి వార్తల్లో ముఖ్యంశాలు (15-06-2025)

73చూసినవారు
నేటి వార్తల్లో ముఖ్యంశాలు (15-06-2025)
➡ ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదంలో ఏడుగురి మృతి

➡ అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 241 మంది మృతి .. 27 మృతదేహాలు అప్పగింత

➡  విమాన ప్రమాదం.. మాజీ సీఎం విజయ్‌ రూపాణీ మృతదేహం గుర్తింపు

➡ TG: బాసరలో విషాదం.. స్నానానికి వెళ్ళి ఐదుగురు మృతి 

➡  ఈ నెల 20న తెలుగు రాష్ట్రాలు బంద్

➡ సీఎం చంద్రబాబుతో పియూష్ గోయల్ భేటీ.. రుణాలపై కీలక ప్రకటన

➡ తల్లికి వందనంపై ఆరోపణలు.. స్పష్టతనిచ్చిన మంత్రి లోకేశ్

➡ ఈ నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల: పొంగులేటి

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్