369 పరుగులకు భారత్ ఆలౌట్

68చూసినవారు
369 పరుగులకు భారత్ ఆలౌట్
టీమ్ ఇండియా 369 పరుగులకు (119.3 ఓవర్ల వద్ద) ఆలౌటైంది. శనివారం సెంచరీతో నాటౌట్‌గా ఉన్న నితీశ్ లియోన్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. 114 పరుగులతో అతడు టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లు కమిన్స్, బోలాండ్, లియోని చెరో 3 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ చేసిన స్కోర్ 474. తొలి ఇన్నింగ్స్ ముగిసే సరికి భారత్ 105 పరుగుల వెనుకంజలో ఉంది. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ స్కోరు 39/1.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్