పాక్ వైమానిక స్థావరాలపై భారత్ దాడులు

50చూసినవారు
పాకిస్తాన్ డ్రోన్ దాడులకు భారత్ ప్రతీకార దాడులు చేసింది. పాకిస్తాన్ సరిహద్దులోని పలు ప్రాంతాల్లో భారత్ దాడికి పాల్పడింది. పాకిస్తాన్‌లోని వైమానిక స్థావరాలపై భారత్ దాడులకు పాల్పడింది. రావల్పిండి, లాహోర్, ఇస్లామాబాద్‌లో పేలుళ్లు జరిగాయి. నూర్ ఖాన్, మురీద్, రఫీకి ఎయిర్ బేస్‌లపై భారత్ దాడి చేసింది. నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి.

సంబంధిత పోస్ట్