పాకిస్తాన్ డ్రోన్లను ప్రయోగిస్తున్న లాంచ్ ప్యాడ్స్ లక్ష్యంగా భారత్ దాడులు చేసింది. పాకిస్తాన్లోని నాలుగు ఎయిర్బేస్లపై దాడి చేసి డ్రోన్ లాంచ్ ప్యాడ్స్ను భారత్ ధ్వంసం చేసింది. పాక్ భారత్పై డ్రోన్ దాడులకు పాల్పడేందుకు వీలు లేకుండా డ్రోన్ లాంచ్ ప్యాడ్స్ను భారత్ పేల్చేసింది. పాకిస్తాన్కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.