పాకిస్థాన్‌కు IMF ఆర్థిక సాయంపై భారత్‌ ఆగ్రహం

60చూసినవారు
పాకిస్థాన్‌కు IMF ఆర్థిక సాయంపై భారత్‌ ఆగ్రహం
పాకిస్తాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) ఆర్థిక సాయం ప్రకటించిన నేపథ్యంలో భారత్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ఈ అంశంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారత్‌పై దాడులు కొనసాగుతున్న టైంలో పాక్‌కు సాయం ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. పశ్చిమ దేశాలు తమ ఆలోచనా ధోరణిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్