ఐఎంఎఫ్ బెయిల్ అవుట్ ప్యాకేజీ పై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఐఎంఎఫ్ ఇచ్చే నిధులను పాకిస్తాన్ దుర్వినియోగం చేస్తుందని భారత్ ఆరోపణలు చేసింది. ఐఎంఎఫ్ నిబంధనలను పాకిస్తాన్ పాటించడం లేదని భారత్ వెల్లడించింది. బెయిల్ అవుట్ ప్యాకేజీ పై చర్చ సందర్భంగా భారత్ నిరసన తెలియజేసింది. ఐఎంఎఫ్ ఓటింగ్కు ఇండియా దూరంగా ఉంది.