భారత్, పాకిస్తాన్‌ సంయమనం పాటించాలి: G7 దేశాలు

82చూసినవారు
భారత్, పాకిస్తాన్‌ సంయమనం పాటించాలి: G7 దేశాలు
భారత్ - పాక్ దేశాల మధ్య యుద్ధ ఉద్రిక్తతలు పెరిగిపోయిన G7 దేశాలు శనివారం స్పందించాయి. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరాయి. సైనిక చర్యలు తీవ్రమైన ముప్పును కలిగిస్తుందని తెలిపారు. ఈ ఉద్రిక్తతను వెంటనే తగ్గించాలని, శాంతియుత ఫలితం కోసం భారత్, పాక్ ప్రత్యక్ష సంభాషణలో పాల్గొనమని పిలుపునిచ్చాయి. శాశ్వత దౌత్యపరమైన పరిష్కారానికి మా మద్దతును తెలియజేస్తున్నామని G7 దేశాలు పిలుపునిచ్చాయి.

సంబంధిత పోస్ట్