భారత్-పాక్ ఉద్రిక్తత.. ఇప్పటివరకు పూర్తైన 58 మ్యాచులు

62చూసినవారు
భారత్-పాక్ ఉద్రిక్తత.. ఇప్పటివరకు పూర్తైన 58 మ్యాచులు
ఐపీఎల్ 2025 మార్చి 22న ప్రారంభమై, మే 25న ముగియాల్సి ఉంది. మొత్తం 74 మ్యాచ్‌లు 65 రోజుల్లో 13 వేదికల్లో జరగాలి. మే 20న క్వాలిఫయర్ 1, మే 21న ఎలిమినేటర్ (హైదరాబాద్), మే 23న క్వాలిఫయర్ 2, మే 25న ఫైనల్ (కోల్‌కతా) నిర్వహించాలి. భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో మే 8 వరకు 58 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. మిగిలిన 16 మ్యాచ్‌ల షెడ్యూల్‌పై బీసీసీఐ త్వరలో స్పష్టత ఇవ్వనుంది.

సంబంధిత పోస్ట్