ఇండియా- పాక్ యుద్ధం.. మీరిలా చేశారా?

55చూసినవారు
ఇండియా- పాక్ యుద్ధం.. మీరిలా చేశారా?
ఇండియా–పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో సైబర్ అటాక్స్ జరిగే అవకాశం ఉందని సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాట్సాప్ హ్యాక్ అవ్వకుండా ఉండేందుకు 2-STEP వెరిఫికేషన్ చేసుకోవాలంటున్నారు. దీనికోసం whatsapp> Settings> Privacy> Advanced> అక్కడుండే మూడింటినీ ఎనేబుల్ చేయాలన్నారు. తెలియని నంబర్లు పంపించే గ్రూపుల్లో వచ్చే లింక్స్, APK ఫైల్స్‌పై క్లిక్ చేయొద్దని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్