ఇంగ్లాండ్తో జరుగుతున్న ఆఖరి టీ20ల్లో భారత బ్యాటర్ రెచ్చిపోయారు. భారీ స్కోర్ కొట్టారు. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ 135 (54) విధ్వంసం సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్లో మొత్తంగా అభిషేక్ 13 సిక్స్లు, 7 ఫోర్లు బాదాడు. వర్మ 24, శివమ్ 30 రాణించడంతో భారత్ భారీ స్కోర్ సాధించింది. 20 ఒవర్లలో 9 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ టార్గెట్ 248.