భారత పౌరులకు ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన

55చూసినవారు
భారత పౌరులకు ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన
భారత్, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ సైన్యంలో చేరేందుకు దరఖాస్తులకు ఆహ్వానిస్తోంది. డిగ్రీ ఉత్తీర్ణతతో 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల లోపు వయసు ఉన్న స్త్రీలు, పురుషులు అర్హులుగా పేర్కొంటూ తాజాగా నోటిఫ్ కేషన్ జారీచేసింది. అభ్యర్థులు మెడికల్‌గా ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండాలని సూచించింది. దేశానికి సేవ చేయాలని ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు మే 12 నుంచి జూన్ 10 వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.

సంబంధిత పోస్ట్