విచక్షణ రహితంగా కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి

74చూసినవారు
విచక్షణ రహితంగా కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి
మణిపుర్‌లో దారుణ ఘటన వెలుగచూసింది. ఓ సీఆర్పీఎఫ్‌ జవాను తోటి సైనికులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపి తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మరణించగా మరో ఎనిమిది మంది గాయపడ్డారు. నిందితుడు 120వ బెటాలియన్‌కు చెందిన హవల్దార్‌ సంజయ్‌ కుమార్‌గా గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్