విమానాశ్రయాల్లో భద్రతా చర్యలకు ఆదేశాలు

61చూసినవారు
విమానాశ్రయాల్లో భద్రతా చర్యలకు ఆదేశాలు
భారత్-పాక్ యుద్ధం నేపథ్యంలో దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో భద్రతా చర్యలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. విమానయాన సంస్థలకు కూడా భద్రతాపరమైన ఆదేశాలు, అన్ని విమానాశ్రయాల్లోని సెకండరీ లాడర్‌ పాయింట్‌లో ప్రయాణికుల తనిఖీలు చేపట్టాలని పేర్కొంది. ఎయిర్‌పోర్ట్‌ టెర్మినళ్లలో సందర్శకుల అనుమతిపై నిషేధం విధించింది. విమానాశ్రయాలకు ప్రయాణికులు 3 గంటల ముందే రావాలని సూచించింది.

సంబంధిత పోస్ట్