ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా.. అనుమతి నిరాకరించిన రైల్వేశాఖ

68చూసినవారు
ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా.. అనుమతి నిరాకరించిన రైల్వేశాఖ
భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 నిరవధికంగా వాయిదా పడింది. ధర్మశాలలోని పంజాబ్, దిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లను దిల్లీకి తరలించేందుకు బీసీసీఐ తొలుత వందేభారత్ రైలు ఏర్పాటు చేసింది. కానీ, పఠాన్‌కోట్ మీదుగా వెళ్లాల్సిన రైలుకు రైల్వేశాఖ అనుమతి నిరాకరించింది. రిస్క్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో బీసీసీఐ ఆటగాళ్లను బస్సుల్లో దిల్లీకి తరలించే ఏర్పాట్లు చేస్తోంది.

సంబంధిత పోస్ట్