రూ.70 లక్షలు లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన ఐఆర్​ఎస్ అధికారి

82చూసినవారు
రూ.70 లక్షలు లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన ఐఆర్​ఎస్ అధికారి
TG: హైదరాబాద్‌లో ఆదాయపు పన్ను శాఖ కమిషనర్ జీవన్ లాల్ లావిడియా రూ.70 లక్షలు లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డారు. జీవన్ లాల్ లావిడియా ఓ ప్రైవేటు కంపెనీకి లబ్ధి చేకూర్చేందుకు లంచం డిమాండ్ చేసినట్లు అధికారుల విచారణలో తేలింది. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశారు. ముంబై, హైదరాబాద్, ఖమ్మం, విశాఖ, ఢిల్లీలోని 18 ప్రాంతాల్లో సోదాలు చేశారు. ఈ సోదాల్లో రూ.70 లక్షల లంచంతోపాటు మరో రూ. 69 లక్షలు, కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్