యుద్ధ పరిస్థితుల మధ్య అప్పుల భారం మోదలైందని పాక్ ఆర్థిక శాఖ ట్వీట్ వైరలైంది. ప్రపంచ బ్యాంకును రుణం మంజూరు చేయమని చెప్పినట్టు ట్వీట్లో పేర్కొనగా, దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆ ట్వీట్ను ఖండించిన పాక్ ప్రభుత్వం తమ ట్విటర్ ఖాతా హ్యాక్ అయినట్టు వివరణ ఇచ్చింది. ఈ క్రమంలో PIB INDIA.. పాక్పై మీమ్ పోస్ట్ చేస్తూ “అడుక్కోవడంలో ఇదో పద్దతా?” అంటూ ఎద్దేవా చేసింది.