అమాయకులు, పిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదు: అసదుద్దీన్

82చూసినవారు
అమాయకులు, పిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదని, వారికి అసలు ఆ పేరు పలికే అర్హత లేదని MIM చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. భారత్, పాక్ యుద్ధం నేపథ్యంలో జవానులకు మద్దతుగా మనమందరం ఉండాలన్నారు. పాకిస్తాన్ మాటిమాటికి మజాక్ చేస్తోందని, పాకిస్తాన్ దాడి చేస్తే భారత్ వెనక్కి తగ్గది లేదన్నారు.

సంబంధిత పోస్ట్