ప్రేక్షకుల మ‌దిలో సుస్థిర స్థానం సంపాదించుకోవ‌డ‌మే ముఖ్యం: చిరు (వీడియో)

65చూసినవారు
ఐఫా ఉత్సవం అవార్డుల వేడుకలో టాలీవుడ్​ నుంచి మెగాస్టార్ చిరంజీవికి 'ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్‌ ఇండియ‌న్ సినిమా' అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐఫా అవార్డును గెలుచుకోవడం ఎలా అనిపిస్తోందని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు చిరంజీవి స్పందిస్తూ.. 'ఎప్పుడు ఏ అవార్డ్స్ వచ్చినా సరే, నా ఇంపార్టెన్స్ మాత్రం ఎప్పుడూ ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవడమే. దాని ముందు ఏ అవార్డూ కూడా సరితూగదు.' అని అన్నారు.

సంబంధిత పోస్ట్