నాకు, నా బిడ్డలకు జగన్ అన్యాయం చేస్తున్నారు: షర్మిల

83చూసినవారు
నాకు, నా బిడ్డలకు జగన్ అన్యాయం చేస్తున్నారు: షర్మిల
AP: జగన్ మోచేతి నీళ్లు తాగే వ్యక్తి సుబ్బారెడ్డి అని వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జగన్ సీఎంగా ఉన్నప్పుడు సుబ్బారెడ్డి, ఆయన కుమారుడు ఆర్థికంగా లాభపడ్డారని అన్నారు. తాను చెప్పేది అబద్ధమైతే తన బిడ్డలమీద ప్రమాణం చేస్తా.. సుబ్బారెడ్డి ప్రమాణం చేస్తారా? అని ప్రశ్నించారు. తనకు, తన బిడ్డలకు జగన్ అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్