రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

68చూసినవారు
రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
రాజారాంపల్లి విద్యుత్ విభాగం పరిధిలోని ఎండపల్లి, కొత్తపేట విద్యుత్తు సబ్ స్టేషన్ లలో మరమ్మత్తు పనుల నిమిత్తం శనివారం 4 గంటల పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. రాజారాంపల్లి ఏఈ బండి సమ్మయ్య విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఎండపల్లి, కొత్తపేట, అంబారిపేట, పడకల్, గ్రామాలకు రాజారాంపల్లి వ్యవసాయ మోటార్ల ఫీడర్ లకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏఈ తెలిపారు.

సంబంధిత పోస్ట్