జగిత్యాల: రెవెన్యూ సదస్సును ప్రారంభించిన "మంత్రి పొంగులేటి"

61చూసినవారు
జగిత్యాల: రెవెన్యూ సదస్సును ప్రారంభించిన "మంత్రి పొంగులేటి"
భూ భారతి చట్టం పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో రెవెన్యూ సదస్సును రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం కొద్ది సేపటి క్రితమే బుగ్గారం చేరుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణకుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్