జగిత్యాల జిల్లా, పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్, బీజేపీ సీనియర్ నాయకులు ఏసిఎస్ రాజు ఇటీవల అనారోగ్యంతో ఆస్పత్రిలో శస్త్ర చికిత్స తదుపరి బుధవారం ఏసిఎస్ రాజు నివాసంలో వారిని కలిసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న ఎమ్మెల్సీ ఎల్ రమణ. వారి వెంట బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గట్టు సతీష్, యువ నాయకులు ఎల్ కార్తికేయ, నాయకులు వాళ్లేం మల్లేశం, దయ్యాల మల్లారెడ్డి, ఒల్లాల గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.