జగిత్యాల జిల్లా పంచాయతీ కార్యదర్శులు మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ లను ఘనంగా సన్మానించారు. జగిత్యాల జిల్లా ప్రభుత్వంలో పంచాయితీ కార్యదర్శుల పాత్ర కీలకమని మంత్రి సీతక్క అన్నారు. శనివారం జరిగిన పంచాయతీ కార్యదర్శుల ఆత్మీయ సమ్మేళనం హైదరాబాద్ లో పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్ అధ్యక్షతన జరుగగా రాష్ట్ర మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.