కథలాపూర్: కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారత సైన్యం క్షేమం కోసం ప్రత్యేక పూజలు

53చూసినవారు
కథలాపూర్: కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారత సైన్యం క్షేమం కోసం ప్రత్యేక పూజలు
భారత సైన్యం క్షేమం కోరి దుంపేట లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు మండల కాంగ్రెస్ అధ్యక్షులు కాయితీ నాగరాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ అజీమ్ శనివారం తెలిపారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ను ఓడించాలని అన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి సైన్యానికి మనోధైర్యాన్ని అందించి, భారతదేశాన్ని విజయపథంలో నడపాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్