మెట్పల్లి పట్టణంలో టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావ్ ఆదేశాల మేరకు గురువారం వారి నివాసంలో రూ. 2,19,000 విలువ గల సీఎం సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు అందజేసిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్. సీఎం సహాయనిధి నిరుపేదలకు వరం అని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబ్ పాషా, తదితరులు పాల్గొన్నారు.