కోరుట్ల పట్టణంలోని 4వ వార్డు మాజీ కౌన్సిలర్ మహ్మద్ సాబీర్ అలీ నిరంతరం కృషి 170, 000 రూపాయలతో మెయిన్ రోడ్డు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మహ్మద్ సాబీర్ అలీ మాట్లాడుతూ వార్డు అభివృద్ధికి పదవిలో ఉన్న లేక్కున నా శాయశక్తులా కృషి చేస్తానుని అన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు. మాజి మున్సిపల్ చెర్పసన్ కు కమిషనర్ కు కృతజ్ఞతలు తెలిపారు.