రేగుంటలో కాంగ్రెస్ నాయకుల పరామర్శ

79చూసినవారు
రేగుంటలో కాంగ్రెస్ నాయకుల పరామర్శ
మల్లాపూర్ మండలం రేగుంట గ్రామంలో ఏనుగు నారాయణ అమ్మ, మిట్టపల్లి శేఖర్ అమ్మ కొద్దీ రోజుల క్రితం మరణించగా వారి కుటుంబాలను టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు పరామర్శించారు. వారితో పాటు మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ సెల్ జాయింట్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి, టీపీసీసీ ఫిషర్మన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుత్త నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్