మెట్ పల్లి లోని సుజిత్ రావు నివాసంలో ఆదివారం మేడి పల్లి (ప) గ్రామంలో జరిగే శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి జాతర మహోత్సవానికి టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావుని మరియు మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ ని ఆహ్వానించిన దేవాదాయ కమిటీ సభ్యులు. వారితో పాటు ఇబ్రహీంపట్నం మండల సేవాదళ్ అధ్యక్షులు గూడసొల్లు ముత్యం రెడ్డి, తదితరులు ఉన్నారు.