మెట్‌పల్లి: శ్రీ శివ భక్త మార్కండేయ మందిర పునర్నిర్మాణ కోసం విరాళం

76చూసినవారు
మెట్‌పల్లి: శ్రీ శివ భక్త మార్కండేయ మందిర పునర్నిర్మాణ కోసం విరాళం
మెట్‌పల్లి పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు ధ్యావనపల్లి రాజారాం బుధవారం ఒక ప్రకటనలో మాట్లాడుతూ రాంపెల్లి శారద వారి భర్త రాంపెల్లి రమేష్ తండ్రి చిన్న లింగం స్మృత్యర్థం రూ. 25, 116 విరాళంగా ఇచ్చి శ్రీ శివ భక్త మార్కండేయ మందిర పునర్నిర్మాణంలోశాశ్వత సభ్యత్వం తీసుకోవడం జరిగింది. వీరి కుటుంబ సభ్యులకు ఆ స్వామి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని ధ్యావనపల్లి రాజారాం అన్నారు.

సంబంధిత పోస్ట్