అనాధ శవంను ఖననం చేసిన మెట్ పల్లి మున్సిపల్ సిబ్బంది

76చూసినవారు
అనాధ శవంను ఖననం చేసిన మెట్ పల్లి మున్సిపల్ సిబ్బంది
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో శనివారం మున్సిపల్ కమిషనర్ టి మోహన్ ఆదేశాలతో రెండు రోజుల క్రితం సాయిరాం కాలనీలో రోడ్డుపై గుర్తుతెలియని అనాధ శవం పడి ఉండటాన్ని గమనించి మెట్పల్లి గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీలో  భద్రపరచడం జరిగింది. బంధువులు ఎవరు రానందున పోలీసుల సహకారంతో మెట్ పల్లి ప్రభుత్వ హాస్పిటల్లో నుండి తీసుకెళ్లి మున్సిపల్ సిబ్బంది ద్వారా అనాధ శవంను ఖననం చేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్