మెట్‌పల్లిలో డ్రోన్ ద్వారా పలు సర్వే పాయింట్ లు గుర్తింపు

59చూసినవారు
మెట్‌పల్లిలో డ్రోన్ ద్వారా పలు సర్వే పాయింట్ లు గుర్తింపు
తెలంగాణ ప్రభుత్వం అమృత్ 2. 0 కింద మెట్‌పల్లి పట్టణంలో గురువారం నూతన మాస్టర్ ప్లాన్ కొరకు డ్రోన్ ద్వారా సర్వే ఆఫ్ ఇండియా డిపార్ట్ మెంట్ ద్వారా సర్వే నిర్వహించాలని అదేశించారు. వారి ఆదేశాల మేరకు మెట్‌పల్లి పట్టణములో మున్సిపల్ ప్రత్యేక అధికారి అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి ఈ  సర్వేను ప్రారంభించారు. పట్టణములో 50 సర్వే పాయింట్ లు గుర్తించామని తెలియజేస్తూ ఈ సర్వేకు పట్టణ ప్రజలు అందరూ సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్