రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జైస్వాల్ 51 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. 37 బంతుల్లో 4 సిక్సులు, 3 ఫోర్లు బాది 51 రన్స్ చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో స్టార్క్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. క్రీజులో నితీశ్ రాణా ( 20*) ధ్రువ్ జురెల్ (2*) ఉండగా విజయానికి 36 బంతుల్లో 73 పరుగులు చేయాల్సి ఉంది.