జపాన్ పర్యటనలో భాగంగా తెలంగాణలో తొలి రోజే కీలకమైన పెట్టుబడులకు CM రేవంత్ బృందం ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్కు చెందిన మారుబెనీ కంపెనీ ముందుకొచ్చింది. HYD ఫ్యూచర్ సిటీలో next జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పటుకు అంగీకారం తెలిపింది. రూ.1000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో 'మారుబెనీ' ప్రాజెక్టు ప్రారంభించనుంది. ఈ మేరకు ప్రభుత్వ అధికారులు, కంపెనీ ప్రతినిధులు లెటర్ ఆఫ్ ఇంటెంట్పై సంతకాలు చేశారు.