జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల

81చూసినవారు
జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల
JEE మెయిన్ మొదటి సెషన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. అభ్యర్థులు https://jeemain.nta.nic.in/ వెబ్ సైట్ లో తమ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. గతనెల 22 నుంచి 29 వరకు జరిగిన తొలి సెషన్ పరీక్షకు 9 లక్షల మంది హాజరయ్యారు. ఏప్రిల్ 1 నుంచి 8 వరకు రెండో సెషన్ పరీక్షలు జరగనున్నాయి.

సంబంధిత పోస్ట్