నేడు యూపీలోకి 'జోడో న్యాయ్ యాత్ర'

60చూసినవారు
నేడు యూపీలోకి 'జోడో న్యాయ్ యాత్ర'
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ శుక్రవారం యూపీలో ప్రవేశించనుంది. యాత్రలో ప్రియాంక గాంధీతో పాటు అప్నా దళ్ (కెమెరవాడి) నేత, ఎమ్మెల్యే పల్లవి పటేల్ యాత్రలో పాల్గొననున్నారు. నౌబత్‌పూర్ సరిహద్దు గుండా రాష్ట్రంలోకి రాహుల్ గాంధీ వస్తారని యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ వెల్లడించారు. చందౌలీ నేషనల్ ఇంటర్ కాలేజ్‌లో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్